Sunday, September 28, 2014

కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు

2014 ఆగస్ట్ 14వ తారీకున ఒక తెలుగుస్వాతంత్ర్య సమరయోధుడికి ఘనమైన నివాళి దక్కింది...ఇదివరకెన్నడూ దక్కనిది..ఆ తెలుగువాడు ఎవరో కాదు...ప్రముఖ గాంధేయవాది, గొప్ప దేశభక్తుడు, రచయిత కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు...ఆయనే మన జాతీయ జెండా రూపకర్త..1921 మార్చ్ 31 - ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో మహాత్మా గాంధి అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో ఎకగ్రీవంగా జతీయ జెండాగా ఆమోదించబడినది అని చరిత...కానీ ఈ విషయం చాల కొద్దిమంది తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ విషయానికి జాతీయస్థాయిలో పెద్దగా ప్రాచుర్యం లేకపోవటమే..ఒక "తెలుగువాడు" జెండా రూపకల్పన చేసాడు అని వుంది అంట కాని ఆ తెలుగువాడి పేరు మాత్రం లేదట ఎక్కడా..ఈ మువ్వనెల జెండా ఎర్రకోట పై సగర్వంగా ఎగురుతుంటే చూడలి అని వెంకయ్య చివరికోరిక అట. కాని ఆర్థిక పరిస్థితులకారణంగా ఆయన కుటుభం ఢిల్లీ చేరుకోలేకపోయిందట అప్పట్లో.  దీనిని మన కేంద్ర మానవవనరుల అభివ్రుద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మ్రుతి ఇరాని గుర్తించి అయన పేరిట "తిరంగీ మలహర్ " అని ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు...[వందేమాతరం గీతాన్ని 3 మలహర్ రాగాలలో ఆలపించారట .ఈరాగానికి మేఘాలు వర్షించేవని ప్రతీతి].
అంతటితో చేతులు దులిపేసుకోకుండా, ఆయన జీవిత విశేషాలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలలలో పాఠ్యాంశంగా చేర్చబోతున్నారు..మోడి ప్రభుత్వం రాకతో ఢిల్లీ లో తెలుగువాడికి పూర్వవైభవం వస్తోంది అనేభావన కలుగుతోంది ఇప్పుడు.
మన ఆంధ్రా ప్రభుత్వం కూడా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరుపెట్టి జాతికి పునరంకితం 
చేసింది ఈరోజు.

http://www.youtube.com/watch?v=PR5NrKBSKKM
2014 ఆగస్ట్ 14వ తారీకున ఒక తెలుగుస్వాతంత్ర్య సమరయోధుడికి ఘనమైన నివాళి దక్కింది...ఇదివరకెన్నడూ దక్కనిది..ఆ తెలుగువాడు ఎవరో కాదు...ప్రముఖ గాంధేయవాది, గొప్ప దేశభక్తుడు, రచయిత కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు...ఆయనే మన జాతీయ జెండా రూపకర్త..1921 మార్చ్ 31 - ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో మహాత్మా గాంధి అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో ఎకగ్రీవంగా జతీయ జెండాగా ఆమోదించబడినది అని చరిత...కానీ ఈ విషయం చాల కొద్దిమంది తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ విషయానికి జాతీయస్థాయిలో పెద్దగా ప్రాచుర్యం లేకపోవటమే..ఒక "తెలుగువాడు" జెండా రూపకల్పన చేసాడు అని వుంది అంట కాని ఆ తెలుగువాడి పేరు మాత్రం లేదట ఎక్కడా..ఈ మువ్వనెల జెండా ఎర్రకోట పై సగర్వంగా ఎగురుతుంటే చూడలి అని వెంకయ్య చివరికోరిక అట. కాని ఆర్థిక పరిస్థితులకారణంగా ఆయన కుటుభం ఢిల్లీ చేరుకోలేకపోయిందట అప్పట్లో. దీనిని మన కేంద్ర మానవవనరుల అభివ్రుద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మ్రుతి ఇరాని గుర్తించి అయన పేరిట "తిరంగీ మలహర్ " అని ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు...[వందేమాతరం గీతాన్ని 3 మలహర్ రాగాలలో ఆలపించారట .ఈరాగానికి మేఘాలు వర్షించేవని ప్రతీతి].
అంతటితో చేతులు దులిపేసుకోకుండా, ఆయన జీవిత విశేషాలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలలలో పాఠ్యాంశంగా చేర్చబోతున్నారు..మోడి ప్రభుత్వం రాకతో ఢిల్లీ లో తెలుగువాడికి పూర్వవైభవం వస్తోంది అనేభావన కలుగుతోంది ఇప్పుడు.
మన ఆంధ్రా ప్రభుత్వం కూడా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరుపెట్టి జాతికి పునరంకితం
చేసింది ఈరోజు.

No comments: