Saturday, August 13, 2011

కక్ష సాధింపు?



గతంలో మార్గదర్శి పై కోర్టు విచారణ నడుస్తున్నప్పుడు అప్పటి సియం రాజా వారిని విలేకరులు "ఈనాడు"పై కక్ష సాధిస్తున్నారా? అని అడిగినప్పుడు వారి సమాధానం: "చట్టం తన పని తాను చేసుకుపోతుంది...."

అదే రాజావారి "రాజకీయానికి" మాత్రమే వారసుణ్ణి అని [అవినీతికి మాత్రం కాదట!] ఊరూ వాడా తిరిగి చెప్పుకునే వారి పుత్రరత్నం తన ఆస్తుల పై సుప్రీం కోర్టు పూర్తి స్తాయి విచారణకు ఆదేశిస్తే అది కక్ష సాధింపు చర్యట.
ఇది కక్ష సాధింపు కాదు, చట్ట సాధింపే అని జైలుకెళ్ళాక ఏ కనిమొళో లేక రాజానో చెపితే కానీ నమ్మేలా లేడు కదూ! :-)


No comments: